కావలి పట్టణం లోని శివాజి సెంటర్ లో ది కావలి జనరల్ మర్చంట్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి అతిధిగా బి.జె.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి వెంకట సత్యనారాయణ విచ్చేశారు..
అనంతరం ఆయన మాట్లాడుతూ నలుగురికి సహాయపడడం అనేది దేవుని యొక్క పుణ్య ఫలితం అని అది అందరూ చేయలేరు అని అన్నారు.. ఇటువంటి సేవలు మరెన్నో చేయాలని ఆయన అన్నారు . ఈ కార్రక్రమంలో ది కావలి జనరల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment