అనంతపురం నగరం లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన పై ఎంప్లాయిమెంట్ అధికారులతో సోమవారం ఐటీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి సమీక్ష....
ఐటీ మినిస్టర్ పల్లె రఘునాథరెడ్డి కామెంట్స్.....
1.నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం...
2. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం...
3. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం... ప్రభుత్వం దశల వారిగా ఉద్యోగ నియామకాలకు చర్యలు చేపడుతోంది..
No comments:
Post a Comment